అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న ఉల్లి ??
అక్టోబరు 18 నుండి ఇప్పటివరకు 652 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దాదాపు 125 ఈ వ్యాధికారణంగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. గత మే నెలలోనే ఈ వ్యాదిగురించి తెలిసిన.. ఏ ఆహారం ఇందుకు కారణమో తెలియరాలేదు. అయితే మెక్సికో నుంచి ప్రోసోర్స్ అనే వ్యాపార సంస్థ హోటళ్లకు , రెస్టారెంట్లకు , కిరానా దుకాణాలకు ఉల్లిపాయల్ని సరఫరా చేసిందని తెలుసుకున్నారు. ఈ ఉల్లిపాయలోని బ్యాక్టీరియా కారణంగానే ఈ వ్యాధి సంక్రమించింది భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సోదాలు జరిపి వాటిని తక్షణం పారవేయవలసిందిగా సీడీసీ కోరింది . జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను తక్షణం పారవేయవలసింది గా సీడీసీ కోరింది.