బ్రేకింగ్: ఎన్ టీ పీ సికి షాక్ ఇచ్చిన ఎన్జీటీ
పర్యావరణ క్లియరెన్స్, వాయు, నీరు, నేల కాలుష్యం, వ్యవసాయానికి జరిగిన నష్టం, సిఎస్ఆర్ నిధుల అమలు తదితర షరతులు పాటించకపోవడంపై వచ్చిన ఆరోపణలపై నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణ లోగా కనీసం మధ్యంతర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణం, వ్యవసాయం నష్టానికి పర్యావరణ పరిహారాన్ని అంచనా వేయాలని కమిటీని ట్రిబ్యునల్ ఈ సందర్భంగా ఆదేశించింది.