తాలిబన్లకు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్కుమార్
ప్రాంతాయ పార్టీల శక్తిని తక్కువ అంచెనా వేయకండి. స్వాతంత్రం వచ్చిన తరువాత గట్టి పునాదులు వేయబడ్డాయి. సీబీఎస్ఈ పరీక్షలో కొత్త యువతకు స్త్రీలు చదువుకోవడం వల్ల కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమవుతుందని.. పేర్కొంటున్నారు. స్త్రీల మూలంగా వైరుధ్యం ఏర్పడుతున్నాయట. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత స్త్రీలను కించపరిచారు. తాలిబన్లకు బీజేపీకి పెద్ద తేడా లేదు అని వినోద్ కుమార్ స్పష్టం చేసారు. అప్గనిస్తాన్లో తాలిబన్లు మహిలలను చదువుకోనివ్వడం లేదని.. ఇక్కడ చదువుకున్న స్త్రీల పట్ల ఇంత విద్వేశమా అని పేర్కొన్నారు వినోద్ కుమార్.