ఇవాళ కర్నూలు జిల్లాకు జగన్.. సూపర్ గుడ్న్యూస్?
ఈ ప్రాజెక్టు ద్వారా 5,410 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదనే చేయాలని గ్రీన్కో ఎనర్జీస్ లిమిటెడ్ లక్ష్యంగా పెట్టుకుంది. కర్నూలు జిల్లాలోని ఈ ప్రాజెక్టు సీఎం జగన్ ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ విషయం ప్రకటించారు. సీఎం జగన్ పర్యటన కోసం జిల్లా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో సీఎం జగన్ జిల్లాల పర్యటనలు బాగా పెంచేశారు.