తెలంగాణలో ఈ ఉదయం 11.30కు అపురూప దృశ్యం?
ఇందు కోసం కూడళ్ల వద్ద అన్ని వైపులా ట్రాఫిక్ పోలీసులు రెడ్ సిగ్నళ్లు వేస్తారు. ఒక్క నిమిషం పాటు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతాయి. జాతీయ గీతాలాపనలో ప్రతి వాహనదారుడు పాల్గొనేలా ట్రాఫిక్ పోలీసులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా జాతీయ గీతాలాపన చేయనున్నారు. జాతీయ గీతాలాపన తర్వాత వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ముందుకు పంపించనున్నారు. వాహనాల రద్దీ నెలకొనకుండా ట్రాఫిక్ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు.