జింబాబ్వేలో మాయ రోగం.. 700 మంది చిన్నారులు మృతి?

Chakravarthi Kalyan
కొత్తగా పుట్టుకొస్తున్న రోగాలతో పాటు పాత రోగాలు కూడా విజృంభిస్తున్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆఫ్రికాలోని జింబాబ్వేలో అదే జరగుతోంది. అక్కడ మనం తట్టుగా పేర్కొనే మీజిల్స్‌ జబ్బు చిన్నారుల ప్రాణాలు తీస్తోంది. ఈ మధ్య కాలంలో జింబాబ్వేలో ఈ వ్యాధి బారినపడి ఏకంగా 698 మంది చిన్నారులు మృత్యువాతపడినట్లు {{RelevantDataTitle}}