ఆంధ్రప్రదేశ్కు ఆ వరాలు దక్కేనా?
2021 జోన్ లో ఇదే సమస్యపై రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి దృష్టికి తీసుకెళ్లినట్లు విన్నవించిన అవినాష్ రెడ్డి.. పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి కేంద్రం తరఫున చర్యలు తీసుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. స్వదేశీ దర్శన్ పథకం కింద గండికోట అభివృద్ధికి 70 నుంచి 80 కోట్లు మంజూరు చేస్తామని మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఈ వరాలు ఎప్పటికి దక్కుతాయో?