ఇవాళే ఇంటర్ ఫలితాలు.. విద్యార్థులు జాగ్రత్త?
మూల్యాంకన ప్రక్రియ సుమారు ఇరవై రోజుల క్రితమే పూర్తయిందని.. మార్కుల అప్లోడ్ వంటి ప్రక్రియ పూర్తి చేసి..గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫలితాలను క్షుణ్ణంగా పరిలించారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేసి ఇవాళ ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు.