ఇక మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే మీకో మంచి శుభవార్త. వ్యాపారాలు చేయాలనుకునే షెడ్యూల్ కులాలు ఇంకా అలాగే షెడ్యూల్ తెగల వారితో పాటుగా మహిళలకి కూడా లోన్ ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం స్టాండప్ ఇండియా పథకాన్ని స్టార్ట్ చేసింది.2006 వ సంవత్సరంలో ఈ స్కీమ్ ని కేంద్రం స్టార్ట్ చేసింది.ఇక అప్పటి నుండి మార్చి 21 వ తేదీ వరకూ కూడా మొత్తం లక్ష కి పైగా లోన్స్ ని అందించింది. 2016 ఏప్రిల్ 5 వ తేదీన ఈ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. వ్యాపారాలని ప్రోత్సహించాలనే సంకల్పంతో ఇక ఈ పథకాన్ని తీసు