బిగ్ డేంజ‌ర్‌:  గుంటూరులో చాప‌కింద నీరులా క‌రోనా...ఎన్ని కేసులంటే

VUYYURU SUBHASH

ఏపీలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న జోరు చూస్తుంటే క‌రోనా పాజిటివ్ కేసులు రేపో మాపో 450 క్రాస్ చేసి 500 దిశ‌గా దూసుకు వెళ్ల‌నున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఏడుకు చేరుకున్నాయి. తాజాగా న‌మోదు అయిన 12 కొత్త కేసుల‌తో ఇప్ప‌టికే క‌రోనా కేసులు 432కు చేరుకున్నాయి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో 12 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. అయితే గుంటూరు జిల్లాలో క‌రోనా డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంది. ప్ర‌స్తుతం గుంటూరులో అంత‌టా క‌ర్ఫ్యూ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

 

అయితే ఇక్క‌డ ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారి సంఖ్య ఎక్కువుగా ఉండ‌డంతో పాటు వారు అనేక‌మందితో కాంటాక్ట్ అయ్యారు. దీంతో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వారు ఎవ‌రెవ‌రితో క‌లిశారో {{RelevantDataTitle}}