బిగ్ బ్రేకింగ్: ఏపీలో 439 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా ప్రభావం పెరుగుతూనే ఉంది. సోమవారం నాడు మరో 19 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 439 కి చేరింది. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 866 శాంపిల్స్ను పరిశీలించారు. ఇందులో 847 కేసుల్లో నెగెటివ్ రాగా 19 కేసుల్లో పాజిటివ్ వచ్చిందని {{RelevantDataTitle}}