కరోనా బాధితులను కుక్కలతో కనుగొనవచ్చట!
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని రోజు రోజు కీ ప్రబలిపోతుంది. ఎన్నో మరణాలు మరెన్నో పాజిటీవ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా ని అరికట్టేందుకు దేశంలో ఇప్పటికే లాక్ డౌన్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనా లక్షణాలు అంత త్వరగా బయట పడకపోవడం పెద్ద సమస్యగా మారుతుంది. మనుషులు చాలా ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. తీరా పాజిటీవ్ తెలిన తర్వాత అప్పటికే జరగాల్సిన ఉపద్రవాలు జరిగిపోతున్నాయి. తాజాగా కుక్కలతో కరోనా వైరస్ బారిన పడిన బాధితులను కనుక్కోవచ్చని పశువైద్య అసోసియేషన్, {{RelevantDataTitle}}