కరోనా ఎఫెక్ట్ : రాజస్థాన్లో మరో ఐదుగురు మృతి
దేశంలో కరోనా మహహ్మారి ఎప్పుడైతే ప్రవేశించిందో మరణ మృదంగం మొదలైంది.. ఇప్పటికే వెయ్యికి పైగా మరణాలు సంబవించాయి. తాాజాగా కరోనా మహమ్మారి కారణంగా రాజస్థాన్లో ఇవాళ మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా జైపూర్కి చెందిన వారేనని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి (ఆరోగ్యం) {{RelevantDataTitle}}