రెండు రోజుల్లో రూ.వెయ్యికోట్లు.. ఇదీ మ‌ద్యం అమ్మ‌కాల రికార్డు..

Kaumudhi

మ‌ద్యం అమ్మ‌కాల్లో స‌రికొత్త రికార్డు.. కేవ‌లం రెండు రోజుల్లోనే దేశ‌వ్యాప్తంగా వెయ్యికోట్ల రూపాయ‌ల‌కుకుపైగా మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి. కేంద్రం ప్ర‌భుత్వం లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇచ్చిన త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో నిన్న‌టి నుంచి మ‌ద్యం షాపులు తెరుచుకున్నాయి. ఛ‌త్తీస్‌గ‌డ్‌, పంజాబ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, {{RelevantDataTitle}}