సీఎం సంచలన నిర్ణయం.... ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న తరుణంలో తమిళనాడు సీఎం సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్టు ప్రకటన చేశారు. సీఎం పళనిస్వామి ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును ఏడాది పెంచారు. దీంతో రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు 59 సంవత్సరాలకు పదవీ విరమణ చేయనున్నారు. తక్షణమే వయోపరిమితి పంపు అమలులోకి వస్తుందని పళనిస్వామి తెలిపారు. 
 
సీఎం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులు, రవాణా, {{RelevantDataTitle}}