విశాఖ ఫ్యాక్టరీలో మళ్లీ గ్యాస్ లీక్...? 50 కోట్లు జరిమానా... వణుకుతున్న జనాలు..!

VUYYURU SUBHASH

విశాఖపట్నం సమీపంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో గ్యాస్‌ లీక్‌ ఘటన భయాలు శుక్రవారంతో పాటు శ‌నివారం ఉద‌యం కూడా కొన‌సాగుతున్నాయి. గ్యాస్ లీకేజ్‌ను క‌ట్ట‌డి చేసినా బ‌య‌ట వాతావ‌ర‌ణం వేడిగా ఉండ‌డంతో పాటు అక్క‌డ‌క్క‌డ గ్యాస్ వాస‌న‌లు కూడా వ‌స్తుండ‌డంతో ఎవ‌రికి వారు ఇంకా గ్యాస్ లీకేజ్ ఆగ‌లేద‌న్న ఆందోళ‌న‌ల‌తోనే ఉన్నారు. ఇక ఇప్ప‌టికే చుట్టు ప‌క్క‌ల గ్రామాల వారీని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఈ ప్ర‌చారం ఇలా ఉంటే గ్యాస్ లీకేజ్ ఆగ‌లేద‌న్న ప్ర‌చారాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ కొట్టిపారేసింది. ప్రజలు భయాందోళనలకు గురికావొద్దని సూచించింది. 

 

అయితే న‌గ‌రం అంతా అత‌లా కుత‌లం కావ‌డంతో {{RelevantDataTitle}}