మటన్ కోసం వెళ్లి మాయదారి రోగం కొని తెచ్చుకోకండి : మంత్రి హరీష్ రావు

Edari Rama Krishna

దేశంలో కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ పాటిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది ప్రజలు మాత్రం లాక్ డౌన్ అస్సులు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు.  పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ  ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా రోడ్డుపైకి వస్తున్నారు.  ముఖ్యంగా ఆదివారం పూట మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై {{RelevantDataTitle}}