చదివిన స్కూల్ లోనే పది పరిక్షలు...!

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పదో తరగతి విద్యార్ధులు చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో పదో తరగతి పరిక్షల మీద స్పష్టత రావడం లేదు. ఇక కొన్ని రాష్ట్రాలు సామాజిక దూరం పాటిస్తూ పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇక ఈ నేపధ్యంలో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. 

 

చదివిన {{RelevantDataTitle}}