ఇక కఠిన ఆంక్షలే

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పై నేడు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. నాలుగో విడత లాక్ డౌన్ ని కొన్ని మినహాయింపు లతో దేశ వ్యాప్తంగా కొనసాగించే ఆలోచనలో కేంద్రం ఉంది. ఇక 30 మున్సిపాలిటీల్లో మాత్రం కరోనా తీవ్రత చాల ఎక్కువగా ఉందని కేంద్రం గుర్తించింది.

 

{{RelevantDataTitle}}