కరోనా బారిన పడ్డ పెద్ద దొంగ

ఓడిస్సాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. మొన్నటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా లేదు అని భావించారు గాని ఇప్పుడు పరిస్థితులు అక్కడ ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కేసులు పెరగడం తో సిఎం లో కూడా ఆందోళన మొదలయింది. ఇక ఘరానా దొంగకు కూడా కరోనా వైరస్ వచ్చింది.

 

అతను ప్రస్తుతం పూరి జైలు లో ఉన్నాడు. ఆ దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు జైలు సిబ్బంది అతనికి ఆహారం అందించిన వారికి కూడా కరోన వచ్చే అవకాశాలు ఉన్నాయని వారిని హోం క్వారంటైన్ చేసామని అధికారులు తెలిపారు. ఇక అక్కడ ఖైదీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: