బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం

దేశ వ్యాప్తంగా జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు వలస కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. నేడు మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ప్రమాదాల్లో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. {{RelevantDataTitle}}