లాక్ డౌన్ : కాగితపు జాకెట్లను పంపిణీ చేసిన ..ఢిల్లీ  పోలీసులు !!

Surya

లాక్ డౌన్ సడలించిన నాటినుండి కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయ్. ప్రజలు సోషల్ డిస్టెన్స్ మరచిపోయి గుంపులుగా తిరుగుతున్నారు. అయితే ప్రజలలో చైతన్యం తేవడానికి ఢిల్లీ పోలీస్ లు  నడుంకట్టారు.

ఢిల్లీ పోలీసులు కాగితపు జాకెట్లను పంపిణీ చేశారు, దానిపై 'రెండు గజాల దూరం పాటించండి అని వాటిపై ముద్రించి ఉంది.  జామా మసీదు ప్రాంతంలోని మాటియా మహల్ మార్కెట్లో నిన్న ప్రజలలో సామాజిక దూరాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: