హర్యానా - ఢిల్లీ బోర్డర్‌‌ మూసివేత.. ఆందోళనలు ప్రజలు..!

Edari Rama Krishna

దేశంలో ఎప్పుడైతే కరోనా కేసులు మొదలయ్యాయో.. రాష్ట్రాల మద్య రవాణా సౌకర్యాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఒకదశలో రెండు నెలలు రాష్ట్రాల మద్య రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పొచ్చు.  కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి ఎక్కడ వారు అక్కడే చిక్కుకు పోయారు. ఇటీవల లాక్ డౌన్ సడలింపు చేసిన తర్వాత వలస కార్మికులు తమ స్వస్థలాలకుచేరుకుం టున్నారు. ఇక చిన్న చిన్న పనులు చేసుకునేవారు, చిరుద్యోగులు బయటకు వచ్చి తమ పనులు నిర్వహించుకుంటున్నారు. దాంతో ఇప్పుడు కరోనా కేసులు పెరిగిపోతున్నాయన్న రూమర్లు మొదలయ్యాయి.

 

ఈ నేపథ్యంలో {{RelevantDataTitle}}