జంతు హింసపై మరోసారి గళం విప్పి రష్మీ..?
తాను జంతువుల హింస జరిగినప్పుడల్లా స్పందిస్తుంటే తనపై ట్రోల్స్ వస్తున్నప్పటికీ ప్రతి సందర్భంలో సమానంగా తాను స్వరం వినిపిస్తాను అంటూ చెప్పుకొచ్చింది రష్మి గౌతమ్. కొంతమంది ఆకతాయిలు పైనాపిల్ లో టపాకాయలు పెట్టి ఒక ఏనుగు దగ్గరికి పడేయ్యగా ఏనుగు వాటిని నోట్లో పెట్టుకొని కొరకడంతో ఒక్కసారిగా ఆ టపాకాయలు పేలాయి... దీంతో గర్భంతో ఉన్న ఏనుగు మరణించింది.
మామూలుగానే యాంకర్ రష్మి
{{RelevantDataTitle}}