పర్యావరణం గురించి చెప్తున్న తమన్నా
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇప్పుడు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పర్యావరణం ఏ స్థాయిలో విలువైనది అనే విషయాన్ని చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిమానులకు పర్యావరణం గురించి విలువైన సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో పర్యావరణ దినోత్సవం ఘనంగా చేస్తున్నారు.
తాజాగా ప్రముఖ హీరోయిన్ తమన్నా కూడా తన అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. అది ఏంటీ అంటే మనిషి ఆనందానికి ప్రకృతికి మద్య మంచి సంబంధం ఉంటుంది అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. ఈ విషయాన్ని లియో టాల్ స్టాయ్ చెప్పారు. ఇక ఈ సందర్భంగా ఆమె ఒక ఫోటో ని కూడా అభిమానులతో పంచుకున్నారు.
“One of the first conditions of happiness is that the link between man and nature shall not be broken.”
—Leo Tolstoy #WorldEnvironmentDay pic.twitter.com/XCklq6i1NL — tamannaah bhatia (@tamannaahspeaks) June 5, 2020