ఢిల్లీలో భారీగా పెరిగిన రికవరీ రేటు

దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు కాస్త వేగంగా పెరుగుతున్నా సరే అక్కడ రికవరీ రేటు మాత్రం పర్వాలేదనిపించే విధంగా ఉంది. కరోనా రికవరీ రేటు క్రమంగా  పెరుగుతూ రావడం అక్కడి ప్రభుత్వానికి కాస్త ఊపిరి పీల్చుకునే విధంగా ఉంది అని చెప్పాలి. ఇక అక్కడ ఒక్క రోజులో దాదాపు 8 వేల మంది వరకు కరోనా నుంచి కోలుకున్నారు. 

 

గ‌డ‌చిన 24 గంటల్లో 7,725 మంది కరోనా నుంచి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల సంఖ్య 56,746గా ఉంది. ఇక 24 గంటల్లో కరోనా కారణంగా ఢిల్లీలో 77 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం అక్కడ మరణాల సంఖ్య 2112 కు చేరుకుందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం అక్కడ కరోనా నుంచి 31,294 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: