బ్రేకింగ్:రాజమండ్రి మరో 3 కరోనా కేసులు...!

రాజమండ్రి లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కరోనా తీవ్రత కాస్త ఎక్కువగానే ఉంది. ప్రధానంగా గ్రామాల్లో కరోనా కేసులు భారీగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి లో మరో మూడు కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. 

 

అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఈరోజు కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఒకే కుటుంబంలో భార్య భర్తలతో పాటుగా ఇద్దరు కుమారులకు కోడలికి కూడా కరోనా వచ్చింది. దీనితో  ఆ ప్రాంతంలో మొత్తం 5 మందికి కరోనా వచ్చింది. దీనితో వారి కాంటాక్ట్స్ అందరిని క్వారంటైన్ కి తరలించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: