నాలుగు రోజుల్లో దేశంలో మరో లక్ష కేసులు

భారత్ లో కరోనా చుక్కలు చూపిస్తుంది. కరోనా కేసులు రోజు రోజుకి నమోదు అవుతూనే ఉన్నాయి. భారీగా పెరుగుతున్నాయి గాని ఎక్కడా కూడా తగ్గే అవకాశం అనేది కనపడటం లేదు. ఇక ఇదిలా ఉంటే గత మూడు రోజుల్లో దేశంలో దాదాపు 40 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈ కేసుల సంఖ్యా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

 

రాబోయే నాలుగు రోజుల్లో ఇదే విధంగా కేసులు నమోదు అయితే మాత్రం ఇంకో 60 వేల కేసులు వచ్చే అవకాశం ఉంది. 60 వేల కేసులు వచ్చాయి అంటే... నాలుగు లక్షలకు చేరుకుంటాయి. అంటే కరోనా కేసులు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకోవడానికి పట్టే సమయం కేవలం 7 రోజులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: