అయ్యన్న తప్పించుకున్నారు గాని వదిలేది లేదు...!

మహిళను కించ పరిచే వాళ్ళు భయపడే విధంగా కఠిన చర్యలు ఉంటాయని మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అభద్రతా భావానికి గురి చేసే విధంగా ఉన్నాయి అని ఆమె పేర్కొన్నారు. మహిళల రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసారు. 

 

ఇంటర్ {{RelevantDataTitle}}