జీహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ ? : సీఎం కేసీఆర్

Edari Rama Krishna

తెలంగాణలో రోజురోజుకు కరోనా విషం చిమ్ముతోంది. ప్రజలకే కాకుండా ఆసుపత్రులలోనూ వైద్య సిబ్బందికి కోరానా సోకడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసులు, జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం వెల్లడవుతున్న కొత్త కేసుల్లో ముప్పావు భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే గుర్తిస్తున్నారు. నిన్న ఒక్కరోజే 888 మందికి కరోనా నిర్ధరణ అయింది. ఇలా ప్రతిరోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వస్తుండడంతో సీఎం {{RelevantDataTitle}}