ధోనీ క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలో లేడు...!

టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది అనే దానిపై చాలానే కథనాలు ఈ మధ్య కాలంలో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. అతను ఆడతాడా లేదా అనే దానిపై మీడియా సోషల్ మీడియాలో ఏదోక రూపంలో  కథనాలు ప్రజల్లో కాస్త తిప్పుతూనే ఉన్నాయి. 

 

అయితే అతని నుంచి మాత్రం ఏ ప్రకటన రావడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా అతని  మేనేజర్ మాట్లాడుతూ అసలు ధోనీ కి క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచనలు ఇప్పట్లో ఏమీ లేవు అని అన్నాడు. అంటే ధోనీ వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ లో ఆడే అవకాశం ఉంది అని కథనాలు వస్తున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: