మీరు చేసే పని సరి కాదు.. ఆలోచించండి..!
వ్యవసాయ పనుల్లో పవిత్ర ఆయుధంగా భావించే ట్రాక్టర్కు నిప్పంటించి.. రైతుల్ని అవమానపరిచారు. నేనూ రైతు కుటుంబం నుంచే వచ్చాను. రైతులకు ప్రయోజనంలేని కార్యక్రమాలేవీ మోదీ ప్రభుత్వం చేపట్టదు. ఎంఎస్పీ విషయంలోనూ అంతే. భవిష్యత్తులో కనీస మద్దతు ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి అని రాజ్నాథ్ సింగ్ అన్నారు.ఈ చట్టాలపై రైతులకు ఉండే సందేహాలను నివృతి చేస్తున్నామని తెలిపారు రాజ్నాథ్.