ఏపీలో కొత్త బిజినెస్... ఏకంగా మిలటరీ వాళ్ళనే...!
బెంగళూరు-తిరుపతి హై వే రోడ్, పెనుమూరు క్రాస్ కి సమీపంలో అరెస్ట్ చేసారు. గ్యాంగ్ లాగా ఏర్పడి, అక్రమ మద్యాన్ని తయారు చేసి, దాని పైన మిలిటరీ వాళ్ళకు సప్లై చేసే మద్యం లాగా లేబుల్ లు అంటించి, ప్రజలు నమ్మే విధం గా చేసి విక్రయిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక సహా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జోరుగా వీరి విక్రయాలు జరుగుతున్నాయి అని పోలీసులు చెప్పారు.