మహారాష్ట్రలో మళ్లీ లాక్ డౌన్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

KISHORE
దేశంలో రోజురోజుకు కరుణ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దేశంలో ఎంత కంట్రోల్ చేయాలని చూసినా అంతకంతకు కరోనా విజృంభన ఏమాత్రం తగ్గడం లేదు మరీ ముఖ్యంగా  మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఏమాత్రము అదుపులోకి రావడం లేదు. మహారాష్ట్రలో రోజు రోజుకు కొవిడ్ వైరస్‌ కేసుల పెరుగుదల కొనసాగుతునే వుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. లాక్‌డౌన్‌ను నవంబర్‌ 30 వరకూ పొడిగించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు ఎక్కువగా ఉన్నా రాష్ట్రాలలో {{RelevantDataTitle}}