బ్రేకింగ్: ఏపీలో మరో సిబిఐ విచారణ...?
ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి కాజావలి... అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టు లో పిల్ ధాఖలు చేసారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావని ఆయన పిటీషన్ లో హైకోర్ట్ దృష్టికి తీసుకుని వెళ్ళారు. దీనిపై హైకోర్ట్ న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.