దేశంలో షాక్ ఇచ్చేలా కొత్త కరోనా కేసులు.. మరణాలు భయంకరమే..
గత 24 గంటల్లో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 1,68,627 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేశారు.