సిఎం కోసం పక్క రాష్ట్రం నుంచి వచ్చి ప్రచారం...!
సీఎం యోగి బెంగాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు చేసారు. ప్రజలను తీవ్ర గందరగోళంలో పడేసి, అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందులో బీజేపీ సఫలం కాకుండా తాము అడ్డుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ ఉచ్చులో ఎవరూ చిక్కుకోవద్దని ఆయన కోరారు. తమ సీనియర్ నేతలు ప్రచారంలో ఉంటారని ఆయన అన్నారు.