లోకేష్ పరిక్షలు లోకేష్ రాయలేదా...? గాలి తీసిన ఎంపీ

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరిక్షలు కాస్త హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలా అయినా సరే నిర్వహించాలని పట్టుదలగా ముందుకు వెళ్ళడంపై ఇప్పుడు విపక్షాలు గట్టిగానే ఆరోపణలు చేస్తున్నాయి. {{RelevantDataTitle}}