తెలుగు రాష్ట్రాల సీఎంలకు మోదీ ఫోన్‌

Mamatha Reddy
కరోనా వ్యాధి తీవ్రత వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేసి మాట్లానట్టు సమాచారం. కరోనా వ్యాప్తి ఎలా ఉంది, దానిని అరికట్టడానికి సీఎం లు ఎలాంటి ప్రణాళికలు వేస్తున్నారు, ఆక్సిజన్ కొరత ఎలా ఉంది, వాక్సిన్ పంపిణి కి సంబందించిన పలు విషయాలను అయన అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. మొదట ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ తో మాట్లాడిన మోదీ ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీర్ తో కూడా ఫోన్ కాల్ లో మాట్లాడారు. అనంతరం జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: