ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుంది. రోజువారి కేసుల్లో పాజిటివ్ కేసులు 22వేలు దాటెస్తున్నాయి. గత 24 గంటల్లో 22,399 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,66,785కి చేరింది. దీంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వారిపై ఆంక్షలు విధించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్ గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత