మంత్రి చెప్పడంవల్లే తాము పూర్ణకుంభంతో స్వాగతం పలకలేకపోయామని, క్షమించాలని సింహాచలం దేవస్థానం అధికారులు కేంద్ర మాజీ మంత్రి, దేవస్థనం ట్రస్ట్ ఛైర్మన్ అశోక్గజపతిరాజుకు విన్నవించారు. ఈరోజు అశోక్గజపతిరాజు కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. మాన్సాస్ ట్రస్, సింహాచలం ట్రస్ట్ చైర్మన్గా సంచయిత నియామకాన్ని కొట్టివేసి అశోక్ను పునర్నియమించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ ఆదేశాలు వెలువడిన తర్వాత తొలిసారిగా ఆయన అప్పన్న