తెలంగాణ ప్రయాణికులకు గుడ్ న్యూస్..
ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి, ప్రతి రోజూ ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటలు లోపున ఈ బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి కూడా రేపటి నుండి ఉదయం 5 గంటలు నుండి సాయంత్రం 7 గంటల వరకు సర్వీసులు నడుపబోతున్నారు. అయితే కర్నాటకలో వారాంతంలో కర్ఫ్యూ ఉన్న కారణంగా శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి సోమవారం ఉదయం 5 గంటల వరకు బస్ సర్వీసులు అందుబాటులో ఉండవు.