బ్రేకింగ్: ఏపీలో పరిక్షలు రద్దు అవుతాయా...?
రాష్టాల బోర్డుల పరీక్షల పై రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపధ్యంలో ఏం జరుగుతుందనే ఆసక్తి ఉంది. 12 వ తరగతి పరిక్షలు నిర్వహిస్తామని ఏపీ సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్షలు రద్దు చేయాలా,నిర్వహించాలి అనే అంశం పై జస్టిస్ ఎ. ఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి తో కుడిన ధర్మాసనం నేడు తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.