లష్కర్ బోనాలు... సీపీ కీలక వ్యాఖ్యలు...!
కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి అని హైదరాబాద్ సీపీ సూచించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు. కరోనా సమయంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జాబ్ మేళా నిర్వహించడం సంతోషం అని ఆయన పేర్కొన్నారు. జాబ్ మేళా కు ముందు కు వచ్చిన వివిధ కంపెనీలకు ధన్యవాదాలు చెప్పారు. గడిచిన రెండు సంవత్సరాలలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 33 శాతం మహిళలకు ఉద్యోగాలు ఇప్పించామన్నారు అంజనీ కుమార్.