దేశంలో ఐదున్నర లక్షల ఇంజినీరింగ్ సీట్ల మాయం..!
అందుకే ఆ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు తగ్గించేశాయి. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఇలా తగ్గిన సీట్లలో ఎక్కువగా ప్రైవేటు కాలేజీల్లోనే తగ్గిపోయాయట. అందుకే వచ్చే ఏడాదికి కొత్త ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులు ఇవ్వరట. ఇంజినీరింగ్ కళాశాలలు తక్కువగా ఉన్న జిల్లాల్లోనే కొత్త కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారట. అయితే అత్యధిక ఉద్యోగావకాశాలున్న కోర్సులు ప్రారంభించేందుకు ఏ సంస్థ ముందుకు వచ్చినా అనుమతులు ఇస్తారట.