కోపంతో ఊగిపోయిన మోడీ...?
పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుంది అని ఆయన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో చర్చకు ఆసక్తి చూపకపోగా..కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించడం లేదు అని మండిపడ్డారు. కరోనా టీకా కార్యక్రమంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు అని ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఎంపీలంతా తమ నియోజవర్గాలకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలకు వాస్తవాలను వివరించాలని ఆయన కోరారు.