బై పోల్ ఖర్చు ఎంతో తేలిపోయింది..కానీ కట్టడి మాత్రం లేదు.దళిత బంధు పథకానికే 1200కోట్లు కావాలని అంటున్నారు. ఇక మి గతా పనులకూ పంపకాలకూ ఎంత అవుతుందో తెలియదు..డబ్బంతా హుజూరాబాద్ కే కేటాయిస్తే తెలంగాణలో మిగిలిన జిల్లాల క థ ఏమవ్వాలి?ఈ ఎన్నిక నిజంగానే టీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నించేదేనా? అని ఓ డైలమా అందరిలోనూ ఉంది. కేవలం ఇదొక పొలిటిక ల్ స్ట్రాటజీ అనుకుని ఖర్చు చేస్తే రేపటి వేళ సాధారణ ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలి..అప్పుడు నిధులు ఎక్కడి నుంచి తేవాలి అన్న విషయమై నాయకులంతా తలలు పట