బ్రేకింగ్: గవర్నర్ వద్దకు జగన్...?
అలాగే తుఫాన్ నష్టానికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన కూడా జగన్ గవర్నర్ వద్ద పలు నివేదికలు సమర్పించే అవకాశాలున్నాయని సమాచారం. అయితే తుఫాన్ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ కు ఫోన్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్ ను పిలిచి నష్టాన్ని గవర్నర్ తెలుసుకుని ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వివరించే సూచనలు ఉన్నాయని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.