బురదలో బోర్లే పందికి... బండి సంజయ్ కు...?
ప్రజలకు అందిస్తున్న పథకాలకు పురుడు పోసిన భవన్ ప్రగతి భవన్ అని... కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది అని స్పష్టం చేసారు. తెలంగాణ ప్రజలు బికారులు అన్న మాటలు సంజయ్ వెనక్కి తీసుకోవాలి అని ఆయన డిమాండ్ చేసారు. ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అన్నారు. మొన్ననే వినాయక నిమజ్జనం ముగిసింది... ఇక ప్రతిపక్షాల నిమర్జనం మిగిలివుంది అని త్వరలోనే చేస్తాం అని పేర్కొన్నారు.