గోదారి జిల్లాల పర్యటనకు పవన్...?
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రైతుల తరపున పోరాటం చేసేందుకు రెడీ అవుతున్నారని ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడి రైతుల తో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులతో కూడా సమావేశం నిర్వహించి ఆక్వా రైతులకు అండగా నిలబడే విధంగా పలు కార్యక్రమాలను స్పీడ్ గా చేయడానికి రెడీ అవుతున్నారని టాక్.